జనసేన ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు ప్రాధానం

ఏ. వేమవరం గ్రామం జెడ్.పి హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన వాలీబాల్, షటిల్, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్ కోర్టులను అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు లింగోలు పండు ప్రారంభించరు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావూరి వెంకట లక్ష్మీ మరియు గ్రామ పెద్దలు రావూరి వెంకట రామారావు, లింగోలు వెంకట గంగాధర నెహ్రూ, బుడితి బాలయ్య, సంసాని సూర్యనారాయణ, అడపా ప్రభాకరరావు, విద్యా కమిటీ చైర్మన్ అడపా సుబ్బరాజు మరియు హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.