ప్రజా సంక్షేమమే జనసేనకు ముఖ్యం

మార్కాపురం జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ ఆదేశం ప్రకారం, జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు క్రియాశీల సభ్యత్వం చేసిన వారికి పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను వివరిస్తూ.. జనసేనకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని, నిరంతరము జనసేన ప్రజా సమస్యలపై పోరాడుతుందని, వారికి తెలియజేసి, రాబోయే కాలంలో మీ కుటుంబం, మీ బంధువులు, మీ స్నేహితులు జనసేనకు మద్దతు తెలిపే విధంగా మీ కార్యచరణ ఉండాలని తెలియజేస్తూ వారికి క్రియాశీల సభ్యత్వం కిట్లు ఇవ్వడం జరిగింది.