ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న రాజేశ్వరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అప్పనరాములంక మధ్య గ్రూపు ప్రార్థన మందిరంలో ఆదివారం జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొన్నారు.