యువశక్తికి 2 లక్షల విరాళమిచ్చిన రెడ్డి అప్పల నాయుడు
శ్రీకాకుళం, జనసేన పార్టీ చేపట్టిన యువశక్తి కార్యక్రమం కోసం రూపాయలు 2 లక్షల విరాళాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి బుధవారం జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి, యువశక్తి ప్రచారకర్త రెడ్డి అప్పల నాయుడు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-11-at-17.41.42-1024x616.jpeg)