బీజేపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ (తపన) చౌదిరి ఆధ్వర్యంలో క్రాంతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు.