భార్గవ్ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన శతఘ్నిన్యూస్

జగ్గయ్యపేట నియోజకవర్గం, గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లింగాల గ్రామానికి చెందిన జనసైనికుడు పసుపుల భార్గవ్ మరణవార్త బాధాకరం. అతని కుటుంబానికి జనసేన పార్టీ తరపున శతఘ్నిన్యూస్ తరపున సానుభూతి తెలియజేస్తూ, అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నామని శతఘ్నిన్యూస్ సహవ్యవస్థాపకులు మరియు సి.ఈ.ఓ శ్రీ సుంకర అరుణ్ తేజ్ తెలిపారు.