జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్.వి బాబు

  • బల్లిపర్రు గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పెడన: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బల్లిపర్రు గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి బాబు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెడన కౌన్సెలర్ మట్ట శివ పావని, పెడన మండల ఉపాధ్యక్షులు చీర్ల నవీన్ కృష్ణ, దాసరి రవీంద్ర, వాసనా కుమారస్వామి, బత్తిన రమేష్, ఎర్రంశెట్టి వీరబాబు, మేక వాసు, మట్ట నాని, కృష్ణ జిల్లా కార్యదర్సులు కూనసాని నాగబాబు, ఒడిమి జయరాజు, కాజ మణికంఠ, బాడీత నాగబాబు, వెంట్రపాటి సురేష్, వెంగల పెంటయ్య, ముద్దినేని రామకృష్ణ మరియు గ్రామస్థులు పాలుగోన్నారు.