జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్, జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నాయకులు తగరపు శ్రీనివాస్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.