జనసేనాని స్పూర్తితో తలాటం సత్య లక్ష రూపాయలు విరాళం

తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఐదు కోట్ల రూపాయలు ప్రకటించడాన్ని అభినందనలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని ముత్తా శశిధర్ సూచనల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.