పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడమే ద్యేయం

వెదురుకుప్పం మండలంలో పొన్న యుగంధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యవర్గ ఈ సమావేశంలో భాగంగా కొత్త కమిటీ నియామకం మరియు క్రియాశీలక జనసైనికులు సభ్యత్వ నమోదు జరిగింది. పొన్నం యుగంధర్ మాట్లాడుతూ బలమైన సంకల్పం కలిగిన నాయకులను తయారు చేయటం లక్షంగా, వెదురుకుప్పం మండలం లో జనసేన పార్టీ అధికారం వచ్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడటమే తమ ధ్యేయమని ఈ సమావేశంలో తెలిపారు.