వారాహి యాత్ర దిగ్విజయానికి కసరత్తు
ఉమ్మడి తూర్పుగోదావరి, జనసేన పార్టీ పిఏసి మెంబర్ మరియు కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ శశిధర్ క్లబ్ లో జనసేన పార్టీ రాష్ట్ర పోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె) ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్యదొర, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి, అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ శెట్టిబత్తుల రాజబాబు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లీలాకృష్ణ, అత్తిలి సత్య నారాయణ, గంటా స్వరూప దేవి, వై శ్రీనివాస్, తుమ్మల బాబు, సుంకర కృష్ణవేణి, ప్రియాసౌజన్య తదితర జనసేన పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిదహ్ నియోజకవర్గాల ఇంఛార్జిలు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా కో-ఆర్డనేటర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ జనసేన శ్రేణులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-05-at-14.09.13-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-05-at-14.09.10-1024x768.jpeg)