ఝాన్సీ లక్ష్మీబాయ్ కు ఘననివాళి

తాడేపల్లిగూడెం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పర్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సూచన మేరకు వీర మహిళ విభాగ సూర్తి నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయ్ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో మురళీధర్ అపార్ట్మెంట్ లో జనసేన వీరమహిళలు ఉభయగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మధులత కసిరెడ్డి ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పాల్గొనడం జరిగింది.