రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో జనసేనలో భారీ చేరికలు

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం, శివకోటి గ్రామానికి చెందిన సుమారు 50 మంది కుటుంబాలు వారు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో మేకల ఏసుబాబు అధ్యక్షతన బుధవారం జనసేన పార్టీలో చేరారు. చేరిన వారి పేర్లు గాదే గణపతి, లక్కింశెట్టి త్రిమూర్తులు, లక్కించెట్టి ప్రసాద్, విప్పర్తి సూర్య రావు, మట్టపర్తి చంటి, మట్టపర్తి సత్తిపండు, దేపాటి దాసు, ఉండ్రు బోసు, బల్ల గంగాధర్, మన్నే కాసు, మన్నే రవి, మామిడి శెట్టి శీను, మన్నె యేసు, కొమ్మిరెడ్డి సురేష్, దొంగ శ్రీనివాసరావు, మామిడిశెట్టి యుగంధర్, గుబ్బల సత్యనారాయణ, గుబ్బల ఈశ్వర ప్రసాద్, గెద్దాడ నరసింహారావు, ముడకల రాఘవులు, చెల్లింగి త్రిమూర్తులు, దొంగ కుమార్, దొంగ శెట్టి, బత్తుల శీను, రాజుల పూడి రామకృష్ణ, వెలుగొట్ల వెంకన్న బాబు, కూరపాటి రామాంజనేయులు, గెడ్డం శ్రీరామ్ మూర్తి, వెలుగొట్ల నరసింహమూర్తి, పరచి యోగంనంద, పరచి పరమానందం, పరచి శ్రీనివాస్, కోళ్ల దుర్గాప్రసాద్, మట్ట ప్రసాద్, గెద్దెడ శేషగిరి, చొప్పల విజయ్, పార్శి శివ, గెడ్డం ఎర్రయ్య, పార్సి అనసూయ, ఆరు మిల్లి శేఖర్, పితాని శ్రీనివాస్, పీతని నాగ జ్యోతి, శ్రీరాములు, కడలి సత్యనారాయణ, మామిడి శెట్టి రాంబాబు, బోళ్ళ శ్రీనివాస్, లాయర్ ఏపుగంటి ఏడుకొండల. ఈ సందర్బంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందుంటానని హామీ ఇచ్చారు. మంచి మనసు ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మంచి విజన్ ఉన్న టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు మీకు ఎప్పుడు అండగా ఉంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో బందెల రత్నరాజు, మంగెన హేమవతి, దూది శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు తదితరులు.