జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వబ్బిన సత్యనారాయణ
జనసేన అద్వర్యములో 75వ స్వాతత్ర్య దినోత్సవ వేడుకలు ఎస్.కోట, ఎల్ కోటలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో బాగంగా జనసేన నియోజవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేయగా. జనాసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించి అనేక త్యాగాలు చేసి స్వతంత్రం తెచ్చారని వారిని స్ఫూర్తి గా తీసుకొని దేసభక్తితో దేశాన్ని అభివృద్ధి పాదములో నేటి తరం నడిపించాలని జాతి సమైక్యత సమగ్రతలను కాపాడు కోవాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై పోరాడాలని జనసాయినికుజనసేన అద్వర్యములో 75వ స్వాతత్ర్య దినోత్సవ వేడుకలు ఎస్.కోట, ఎల్ కోటలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో బాగంగా జనసేన నియోజవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేయగా. జనాసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించి అనేక త్యాగాలు చేసి స్వతంత్రం తెచ్చారని వారిని స్ఫూర్తి గా తీసుకొని దేసభక్తితో దేశాన్ని అభివృద్ధి పాదములో నేటి తరం నడిపించాలని జాతి సమైక్యత సమగ్రతలను కాపాడు కోవాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై పోరాడాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.