గంగవరం జనసైనికులతో చర్చించిన వరికూటి నాగరాజు
ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో జనసైనికులతో మాట్లాడిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు. తాళ్లూరు మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రజలకు జనసేన సిద్ధాంతాలను వివరించాలని శనివారం తూర్పు గంగవరం గ్రామంలో జనసైనికులతో మాట్లాడడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-05-at-19.45.18.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-05-at-19.45.18-1.jpeg)