శ్రీ నాదెండ్ల మనోహర్ కి ఘనస్వాగతం పలికిన వినుత కోటా
శ్రీకాళహస్తి నియోజకవర్గం, మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి తిరుపతి పర్యట ముగించుకుని నెల్లూరు వెళ్తున్న జనసేన పర్తీ పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కి శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ వినుత కోటా, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ తో కలిసి నెల్లూరు చేరుకుని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి వారితో పాటు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.