300 మందికి కార్తీక మాస భోజనాలు ఏర్పాటు చేసిన వీరమహిళలు

ఏ. వేమవరం గ్రామ జనసేన పార్టీ వీరమహిళలు కార్తీక మాసం వన భోజనాలు సుమారు 300 మందికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యర్రంశెట్టి వెంకట లక్ష్మీ, రంకిరెడ్డి సత్య నాగమణి శ్రీ, యర్రంశెట్టి పావని, యర్రంశెట్టి రాజీ, సుధా సీతమ్మ,అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.