వరద బాధితులకు భోజనం ప్యాకెట్స్ అందించిన యర్రంశెట్టివారిపాలెం జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3వ రోజు యర్రంశెట్టివారిపాలెం జనసేన పార్టీ తరుపున సర్పంచ్ మరియు జనసైనికుల సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామంలో పర్యటించి భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది.