చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా
రాజోలు: దాతలు లేని కారణంగా నామన నాగభూషణం అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటుతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది పద్మరాజు గారి కోలని మరియు గోంది కోడప ప్రాంత ప్రజలకు మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/h-1-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-03-at-10.13.40-AM-1.jpeg)