రామకృష్ణాపురం గ్రామంలో జనం కోసం జనసేన 529వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 529వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కిర్లంపూడి మండలం, రామకృష్ణాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 83160 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 530వ రోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గోకవరం మండలం మల్లవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. 529వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగామహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, రామకృష్ణాపురం గ్రామం నుండి బగ్గ అచ్చారావు, డేగల గణేష్, నక్కా నరేష్, పిట్ట చిన్న, వేముల బాలు, సలుగోలు కల్యాణ్, కూసి మణి, దవ్వల రాజు, సలుగొలు నాగు, పేయల వంశి, బగ్గ ప్రసాద్, పెనుబోతుల గణేష్, పెనుబోతుల వాసు, గొడే వెంకన్న, పెరుమళ్ళకోవెల నాగరాజు, పోలినాటి బెంజిమెన్, పిట్ట వీరు, గోడే మణికంఠ, బగ్గ రాంబాబు, ముక్కొల్లు నుండి జోళ్ళ విజ్ఞేశ్వరరావు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు లకు కృతజ్ఞతలు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.