జనం కోసం జనసేన మహాయజ్ఞం 651వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం:”ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 650వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 651వ రోజు కార్యక్రమం బుధవారం గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల ఉపాధ్యక్షులు వేముల రమణ మూర్తి, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సొలా అంజిబాబు, పువ్వల శ్రీదేవి, వేముల దేవి, వేముల శ్రావణిదేవి, పల్లా భవాని, జల్లూరి శ్రీను, మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్ సాయి, వనుం ప్రదీప్, వనుం నరేష్, పల్లా నాగు, దిండి వేంకటేశ్వర రావు, సిరిపురపు వీరబాబు, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జి.వి నాయుడు), కామరాజుపేట నుండి జాజుల అశోక్, బూరుగుపూడి నుండి పాటంశెట్టి బాబ్జీ, కొల్లుమళ్ళ శ్రీను, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా శివరామపట్నం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గాబు రామకృష్ణ కుటుంబ సభ్యులకు, కొత్తపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సాలా అంజిబాబు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.