జనం కోసం జనసేన మహాయజ్ఞం 663వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 663వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 664వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి వాకాడ శ్రీను, గోకవరం నుండి పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు నేతల నరేంద్ర, చాగంటి శివ, వీర్ల మణిభాస్కర్, కలిగిన నాగబాబు, తుమ్మల కార్తిక్, విశంశెట్టి శివ లక్ష్మణకుమార్, ఏనుగు రాంబాబు, సిద్ధన గణేష్, నేదులూరి నారాయణమూర్తి, నగరపు చందు, ఎలుగుబంటి శ్రీను, కొత్తూరి నాగరాజు, జవాది సురేష్, దొమ్మేటి నరేంద్ర,
మేడిశెట్టి రోహిత్, రంప యర్రంపాలెం నుండి గ్రామ గౌరవ అధ్యక్షులు గుల్లింకల చిట్టిబాబు (నాని), గాది రాంబాబు, గంగంపాలెం నుండి, కుంచె రామకృష్ణ, బీసెట్టి వీరబాబు, ఆడారి అప్పలరాజు, బల్లేనీ శివ, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు (జి.వి నాయుడు), జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్ గారికి, వేణు విజయ్, కనపర్తి నాగు, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, ఆకుల నవీన్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన చాగంటి శివ గారి కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.