జనం కోసం జనసేన మహాయజ్ఞం 742వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 742వ రోజు కార్యక్రమం బుధవారం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 743వ రోజు కార్యక్రమం గురువారం కిర్లంపూడి మండలం, వీరవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలియజేసారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు గారికి, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగామహేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, తామరాడ గ్రామ అధ్యక్షులు సుంకర రాజు, కాయల మణికంఠ, అంకం వీరబాబు, అడపా అర్జున్, ముక్కొల్లు నుండి ఆకేటి రామకృష్ణ, బొజ్జా పెద్దకాపు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, కొల్లుమళ్ళ లోవరాజు, వేణుఒ శ్రీను, నీటిపల్లి లచ్చబాబు, కాయల రాంబాబు, కోడి గంగాధర్, కుండ్లమహంతి సత్తిబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.