జనం కోసం జనసేన మహాయజ్ఞం 743వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 743వ రోజు కార్యక్రమం గురువారం కిర్లంపూడి మండలం, వీరవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 744వ రోజు కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, వీరవరం నుండి గ్రామ అధ్యక్షులు పిడుగు జయబాబు, ఉపాధ్యక్షులు సుంకర రాజా, రావులపూడి దొరబాబు, మలిరెడ్డి విష్ణు, పెరుగుల శ్రీను, దడాల విక్రమ్, జీలకర్ర ప్రతాప్, బసవా బద్రి, కిర్లంపూడి నుండి నాగబొయిన శివ, ముక్కొల్లు నుండి చెక్కపల్లి వేణి, ఎస్. తిమ్మాపురం నుండి గ్రామ అధ్యక్షులు కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, కోడి గంగాధర్, పెసల తాతాజీ, కర్ణం లోవరాజు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.