గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతం

పిఠాపురం నియోజకవర్గ రూరల్ మండలం బి. కొత్తూరు గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశాల మేరకు డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ గ్రామ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, దుడ్డు రాంబాబు, బస్వా అన్నపరాజు, దొమ్మేటి రాజేష్, దొడ్డి బుజ్జి, షేక్ వీరయ్య, ఆకేటి స్వామి, శ్రీపతి బాబి, మరియు బి. కొత్తూరు గ్రామ నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గ రూరల్ మండలం రాపర్తి గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశాల మేరకు డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గ్రామ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, వీరంరెడ్డి అమర్, దువ్వ వీరబాబు, దేశినీడి నాగ సత్యనారాయణ, కీర్తి అప్పారావు, ఇంటిపల్లి వీరబాబు, వెన్న తమ్మయ్య దొర, మరియు రాపర్తి గ్రామ నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.