వాకాపల్లి గ్రామంలో ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు
పాడేరు: జి మాడుగుల మండలం, నుర్మతి పంచాయతీలోని వాకాపల్లి గ్రామంలో ఇంటి ఇంటికి జనసేన సిద్ధాంతాలను జి మాడుగుల మండల నాయకులు తల్లే మూర్తి, కృష్ణ తదితరులు ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేసారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అక్రమాలను, అన్యాయలను, దోపిడీ విధానాలను నుర్మతి పంచాయతీలో ప్రతిఒక్కరికి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నుర్మతి పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-14-at-10.39.49-PM-1-1024x768.jpeg)