భైరిపురం గ్రామంలో ఉచిత వినాయకుని ప్రతిమల పంపిణీ

చీపురుపల్లి, మెరకముడిదాం మండలం, భైరిపురం గ్రామంలో రాగోలు రామకృష్ణ సహకారంతో ఉచిత వినాయకుని ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ చీపురుపల్లి నియోజకవర్గం ఐటీ కో-ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ మరియు మెరకముడిదాం మండల సీనియర్ నాయకులు రాగోలు రామకృష్ణ జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి వినాయకునినే పూజించండి. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటి పర్యావరణాన్ని పరిరక్షించడం.