పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన సుంకర శ్రీహరి మామయ్య గరు జగతా సుబ్బరాజు చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన బొక్కా సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి అనసూయమ్మ సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అలాగే తాళ్ళరేవు మండలం చినవలసల గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన కొప్పాడి రామచంద్ర రావు చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అదే గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన పెసింగి వీరసాంబశివ గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన గంగుమళ్ళ ప్రభాకరం చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముమ్మిడివరం మండలం, గేదెల్లంక గ్రామానికి చెందిన 92 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్న మారెళ్ళ బాల త్రిపుర సుందరి వారిని పరామర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఈ కార్యక్రమంలో గుద్దటి విజయ్, సానబోయిన వీరభద్రరావు, దూడల స్వామి, బొంతు వీరబాబు, నిమ్మన శ్రీను, కడలి నాగేశ్వరరావు, బొంతు సత్తిబాబు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కం శెట్టి బాలకృష్ణ (పండు), గొలకోటి వెంకటేశ్వరరావు, అత్తిలి బాబురావు, మోకా బాల ప్రసాద్, గుద్దటి విజయ్, దూడల స్వామి, సానబోయిన వీరభద్రరావు, విత్తనాల రవితేజ సంసాని పాండురంగారావు, నూకల దుర్గ బాబు, బళ్ళ కుమార్, సుందరంపల్లి సత్యనారాయణ, బొంతు వీరబాబు కడలి నాగేశ్వరరావు నిమ్మల శ్రీను బొంతు సత్తిబాబు సలాది శ్రీను, గంగుమళ్ల శంకర్, గంగమళ్ళ వినయ్, గంగుమళ్ల చిన్నబాబు, కనకాల చిన్న, పోతాబత్తుల రాంబాబు, మల్లాడి శ్రీను, కర్రీ శ్రీను, మొదలగు వారు పాల్గొన్నారు.