కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాత్రి 7.00 గంటల నుండి 7.05 నిమిషాల వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు వారి సతీమణి నిరసన తెలియజేయడం జరిగింది.