దెందులూరు నియోజకవర్గ జనసేన – టీడీపీల ఆత్మీయ సమావేశం
దెందులూరు నియోజకవర్గం: దెందులూరు నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి మరియు దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-16-at-6.41.44-PM-1-1024x458.jpeg)