ఉప్పల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో జనసేన నాయకులు

తెలంగాణ, ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ బలపరిచిన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.ఎస్. ప్రభాకర్ మరియు రాష్ట్ర నాయకులు జి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ ముఖ్య వర్యులు అమిత్ షా రోడ్ షోకు విచ్చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గ కో ఇంచార్జ్ శివ కార్తీక్, కె శేషు, నాగరాజు, రాంబాబు, కె నరేష్, శేఖర్, రామ్మోహన్ లలిత రాణి, మరియు జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.