పలు కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
- సిర్రా నర్సింహామూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో సిర్రా నర్సింహామూర్తి తండ్రి కీ ||శే మోహన్ రావు అకాల మరణం చెందినారు. బుధవారం వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ, తదితరులు..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-22-at-6.33.22-PM-1024x600.jpeg)
- కానూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో కానూరి వెంకటేశ్వరరావు తండ్రి కీ ||శే తాతనాయుడు అకాల మరణం చెందినారు. కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ, తదితరులు..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-22-at-6.33.23-PM-1024x461.jpeg)