పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: గుడివాక శేషు బాబు
అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ నియోజకవర్గంలోని కప్తాను పాలెం వద్ద మిచాంగ్ తుఫాను కారణంగా నీట మునిగిన పొలాలను సందర్శిస్తూ జనసేన టిడిపి ఇరు పార్టీల నాయకులు శుక్రవారం కప్తాను పాలెం రైతుల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం కింద 30000 పైబడి ఆదుకోవాలని అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుడివాక శేషు బాబు డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-08-at-6.22.32-PM-1024x461.jpeg)