క్రియాశీలక సభ్యత్వ కిట్స్ ను పంపిణీ చేసిన పాలవలస యశస్వి

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్స్ ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి చేతుల మీదుగా గజపతినగరం నాయకులు మరియు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో క్రియాశీలక కార్యకర్తలకు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.