జనసేన పార్టీలో ముస్లింలకి ప్రాతినిద్యం కల్పించాలి
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలో జనసేన పార్టీలో ముస్లింలకి ప్రాతినిద్యం కల్పించాలని అబ్దుల్ ఖాదర్ జిలానీ, అన్సార్ వల్లి, నాదెండ్ల మనోహర్ ను కోరడం జరిగింది. రానున్న రోజుల్లో నాదెండ్ల మనోహర్ కలిపిస్తామని మాట ఎవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/b-1024x576.jpg)