నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి: డా. వెంకటలక్ష్మి
దెందులూరు: మిచౌంగ్ తుపాను ప్రభావం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా. ఘంటసాల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో ఇంకా జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకటనాగరాజు, జనసేన పార్టీ పెదపాడు మండల నాయకులు కోటప్రోలు సురేష్, వడ్డి భార్గవ్, పెదవేగి మండల జనసేన నాయకులు మేడిచెర్ల కృష్ణ, ఏలూరు నగర జనసేన నాయకులు తాతపుడి చందు మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-14-at-6.56.23-PM-1024x576.jpeg)