గౌరీ శంకర్ పై దాడిని ఖండించిన తిరువూరు జనసేన నాయకులు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు గౌరీ శంకర్ మీద మారణాయుధాలతో దాడి చేసారు. ఆ దాడిని ఖండిస్తూ.. తిరువూరు నియోజకవర్గం జనసేన నాయకులు గౌరి శంకర్ ను కలిసి పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-09-at-5.48.43-PM-1024x977.jpeg)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు గౌరీ శంకర్ మీద మారణాయుధాలతో దాడి చేసారు. ఆ దాడిని ఖండిస్తూ.. తిరువూరు నియోజకవర్గం జనసేన నాయకులు గౌరి శంకర్ ను కలిసి పరామర్శించారు.