చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా
రాజోలు: శుక్రవారం రామేశ్వరం గ్రామంనకు చెందిన జనసేన యువనాయకుడు (ఎన్ ఆర్ ఐ) పాటబళ్ల సతీష్ పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటుతో శనివారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది పద్మరాజుగారి కోలని మరియు గోంది ఏటిగట్టు ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సరఫరా చేయటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-27-at-4.30.59-PM-1024x576.jpeg)