మీడియా మిత్రులకు ఆహ్హనం

పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలకు జనసేన డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో మెడిసిన్ కిట్స్ పంపిణి మరియు ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్స్ రోటీషన్ పద్దతిలో పంపిణి కార్యక్రమం ప్రారంభిస్తున్నమని తెలియజేయుటకు తేదీ 30/01/2022 ఆదివారం ఉదయం 11గంటలకు మాధవధార పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రక్కన ఉన్న జనసేన ప్రధాన పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడమైనది. ఈ సమావేశం లో జనసేన రాష్ట్ర డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు పాల్గొని కార్యక్రమం వివరాలు తెలియజేస్తారు కనుక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు, వీడియో, ఫొటో జర్నలిస్ట్ హాజరై సమావేశాన్ని కవర్ చేయవలసిందిగా కోరుతున్నామని జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్స్ సెల్ చైర్మన్, డాక్టర్ బొడ్డేపల్లి రఘు తెలిపారు.