మెరుగైన సంక్షేమ పథకాలతో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు తథ్యం: ఏపీ శివయ్య

ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల శంఖారావం సిద్ధం సభలలో రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటు వేయకపోతే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ తీసివేస్తారని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవానికి జనసేన-తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో ఇప్పుడున్న సంక్షేమ పథకాలతోపాటు మరిన్ని మెరుగైన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ శివయ్య తెలిపారు.