గడపగడపకు జనసేన-టీడీపి-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో పంపిణీ

కొండెపి, సింగరాయకొండ మండలం, ములగుంట పాడు గ్రామంలో జనసేన-టీడీపి-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని అఖండ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు ఉమ్మడి మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించి మీ అముల్యమైనా ఓటు సైకిల్ గుర్తు ఎమ్మెల్యే మరియు ఎంపికి వేసి గెలిపించమని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, కాసుల శ్రీనివాస్, కిచ్చెంశెట్టి ప్రవీణ్ కుమార్, అనుమల శెట్టి కిరణ్ బాబు, సయ్యద్ ఖాజా హుసేన్, పాడే సురేష్, జమ్ము మోహన్, మరుపల్లి సునీల్, సయ్యద్ చాన్ బాషా, మనోజ్, రాజ, చొప్పర రానా, శ్రీకాంత్ జన సైనికులు, వీర మహిళలు, టీడీపి నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.