శ్రీమతి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల
రాజానగరం, మధురపూడి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరిని రాజానగరం నియోజకవర్గ జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి నాయకులు మరియు జనసేన-తెలుగుదేశం-బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-26-at-17.17.25-1024x473.jpeg)