పీలేరు మండలంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రచారం
పీలేరు నియోజకవర్గం: పీలేరు మండలం, అనంగివారి పల్లి, బెస్తపల్లి, శివరామపురం దొడ్డిపల్లి పంచాయతీలలో శంఖారావం, బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి పాల్గొని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించి ఇంటింటి ప్రచారం నిర్వహించిన జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి కలప రవి, మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ, ఉపాధ్యక్షులు గురు మోహన్, ప్రధాన కార్యదర్శి రాజేష్, శ్రీధర్ నల్లేరు, గణేష్ తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-02-at-8.22.12-PM-1024x478.jpeg)