Razole: పడమటపాలెం ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసిన జనసేన
రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం పడమటపాలెం ఎంపీటీసీ జనసేనపార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దొండపాటి సుజాత వ్/ఒ (లేటు) దొండపాటి సత్యం. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దిరిశాల బాలాజీ, తాడి మోహన్, పినిశెట్టి బుజ్జి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-05-at-10.30.59-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-05-at-10.30.59-PM-1-1024x580.jpeg)