అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన అంజూరు చక్రధర్
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ అమరావతి రైతులను శ్రీకాళహస్తి మండలం ఆంజనేయపురం గ్రామం దగ్గర కలుసుకొని సంఘీభావం తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-07-at-4.44.27-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-07-at-3.15.19-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-07-at-3.15.20-PM-1024x768.jpeg)