ఎపి జనసేన పార్టీ స్టూడెంట్ వింగ్ నూతన కార్యవర్గ ఏర్పాటు

తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ స్టూడెంట్ వింగ్ నూతన కార్యవర్గ ఏర్పాటు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ గా పాలూరి సందీప్ ని రాష్ట్ర జనసేన నాయకులు, తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షత వహించగా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, పట్టణ గౌరవాధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, వీరమహిళా చైర్మన్ కసిరెడ్డి మధులత, పట్టణ కార్యనిర్వాహక కార్యదరర్శులు గట్టు గోపికృష్ణ, నీలపాల దినేష్ యాదవ్, పట్టణ కార్యదర్శి చాపల రమేష్, అరుగోలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు మరియు స్టూడెంట్ వింగ్ నూతన కమిటీ సభ్యులు మోషే, సాయి, రాఘవ, రాజు, సంతోష్, రామకృష్ణ, నరేంద్ర, సతీష్, సూర్య వర్మ, రామకృష్ణ చౌదరి మరియు జనసైనికులు పాల్గొన్నారు.