విగ్రహ ప్రతిష్ట సందర్బంగా జరుగుతున్న హోమ కార్యక్రమంలో జనసేన నాయకులు

వీరవాసరం మండలం చింతలకొటిగరువు గ్రామంలో శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 7వ తారీఖున విగ్రహ ప్రతిష్ట సందర్బంగా జరుగుతున్న హోమ కార్యక్రమంలో ఆదివారం జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు) పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండల అధ్యక్షులు గుండా రామకృష్ణ, మండల ఉపఅధ్యక్షులు అడ్డాల రాము, ంఫ్టెంపిటిసి కొల్లేపర శ్రీను జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *