నిండు జీవితానికి రెండు చుక్కలు… జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్

రైల్వేకోడూరులో ఆదివారం నిర్వహించిన పోలియో కేంద్రానికి వెళ్లి అక్కడి వాళ్ళతో మాట్లాడి రైల్వే కోడూరులోని పడాలపల్లి పోలియో కేంద్రం నిర్వహించిన అంగన్వాడి టీచర్, కనకదుర్గ మరియు ఆశ వర్కర్ శ్రావణి లు పోలియో కేంద్రం నిర్వహించి పగడాలపల్లిలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి పోలియో వేసుకుంటే వచ్చే ఉపయోగాలను వివరించి ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లలకి పేరుపేరునా సేకరించి పోలియో చుక్కలు వేయించారు అదేవిధంగా పోలియో చుక్కలు వేసుకోకపోతే వచ్చే వ్యాధుల గురించి కూడా వివరించి కార్యక్రమం చేసి రైల్వేకోడూరు పగడాలపల్లికి చెందిన ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. అదేవిధంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు అందరికీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్, ఉల్లి వెంకటసాయి పాల్గొన్నారు.