Penugonda: మున్సిపాలిటీ ఎన్నికలపై సమీక్షా సమావేశం

అనంతపురం జల్లాలోని పెనుగొండ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికలపై సమీక్షా సమావేశం అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ అధ్యక్షతన జరిగింది. ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, పెనుగొండ నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.