జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవ సభను విజయవంతం చేయాలి: నల్లా శ్రీధర్

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో ఆవిర్బావ సభకు జనసైనికులు, నాయకులు తరలివెళ్లాలని జనసేన నేత నల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. నల్లా శ్రీధర్ స్వగృహం వద్ద జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ ఆవిర్భావసభ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, జనసేనపార్టీ మండల అధ్యక్షులు లింగోలు పండు, ఆకుల సూర్య నారాయణ మూర్తి, దళిత రైతు నాయకులు అయితాబత్తుల ఉమమహేశ్వరరావు, అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, కౌన్సిలర్లు పడాల శ్రీదేవి నానాజీ, తిక్కాసత్య లక్ష్మి ప్రసాద్, ఆర్ డి ఎస్ ప్రసాద్, పోలిశెట్టి చిన్ని, వాకపల్లి శ్రీను, అకెళ్ళ నారాయణ మూర్తి, వాకపల్లి వెంకటేశ్వర రావు, రాష్ట్ర నాయకులు కొప్పుల నాగ మానస, బట్టు పండు, పోలిశెట్టి బాబులు, నల్లా వెంకటేశ్వర రావు, నల్లా చిన్ని గంగాబత్తుల కిషోర్, పోలిశెట్టి కన్నా, సత్తి చిన్నా, బండారు వెంకన్న బాబు, నిమ్మకాయల సాయి, ఆచంట శ్రీను, నల్లా చిన్నా, మెండా రవి, గట్టెం వీరు, గంధం శ్రీను, బండారు సత్తిబాబు మరియు ఎంపీటిసిలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు వార్డ్ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు మరియు జనసేనపార్టీ వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.